మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రైతు సమస్యలపై చర్చకు వైఎస్సార్ సీపీ డిమాండ్...
09 Mar 2015 1:17 PM
హైదరాబాద్: రాష్ట్రమంతా అన్నదాతలు అల్లాడిపోతున్నందున రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ లో డిమాండ్ చేసింది. ఈ మేరకు నిభందనల మేరకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ వాయిదా తీర్మానాలను స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. రైతు సమస్యలు, రైతుల ఆత్మహత్యలు,కరవు సమస్యలపై చర్చకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ దశలో సభలో కొన్ని వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. సభ్యుల్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ్యుల నినాదాలతో సభ మార్మోగింది.