రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సిద్దమే : పొంగులేటి
02 Feb 2015 7:42 PM
హైదరాబాద్: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయమైన లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ తెలంగాణ నేతల సమావేశం సోమవారం జరిగింది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా పోటీ చేయాలని అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీహెచ్ ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పొంగులేటి చెప్పారు.