నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
వైయస్సార్సీపీ సమన్వయకర్తల నియామకం
24 Jul 2016 1:02 PM
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాలకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ముమ్మి డివరం సింగిల్ సమన్వయకర్తగా పితాని బాలకృష్ణను నియమించారు. ముమ్మిడివరం సమన్వయకర్త గుత్తుల సాయిని రాష్ట్ర పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.