గరగపర్రు వివాదంపై వైయస్సార్సీపీ కమిటీ

పశ్చిమగోదావరిః గరగపర్రు వివాదంపై వైయస్సార్సీపీ కమిటీ ఏర్పాటు చేసింది.  పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జునలు కమిటీలు సభ్యులుగా ఉన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు కమిటీ సభ్యులు రేపు గరగపర్రులో పర్యటించనున్నారు. 

తాజా వీడియోలు

Back to Top