మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సుచరిత తరపున ప్రచారం
13 May 2016 4:20 PM
ఖమ్మంః ఖమ్మం పాలేరు ఉపఎన్నికల్లో సుచరిత గెలుపుకోసం వైయస్సార్సీపీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పాలేరులో టీఆర్ఎస్ ను ఓడించి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు, నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు. పదవుల్లో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు ఆకుటుంబంలో ఎవరు పోటీచేసినా ...వారిపై పోటీకి నిలపరాదన్నది వైయస్సార్సీపీ తీర్మానమని చెప్పారు.