జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
వైయస్ఆర్ సీపీ భారీ బైక్ ర్యాలీ
26 Sep 2017 3:26 PM
విశాఖపట్నం: వైయస్ఆర్కు గుర్తుగా.. జగనన్నకు తోడుగా నినాదాలతో విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గం దద్దరిల్లింది. అరకు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైయస్ఆర్ కుటుంబం ప్రచారంలో భాగంగా వెయ్యి మందితో కనుకడ జంక్షన్ నుంచి కేపీఆర్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శెట్టి పాల్గుణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.