మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం
23 Dec 2017 12:51 PM
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన
వెంటనే బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర
అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాలోని
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో
బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి
ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, నేతలు అమర్నాథ్రెడ్డి, బీసీ
సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..
బీసీలకు మెరుగైన డిక్లరేషన్ కోసం ప్రజా, బీసీ సంఘాలను
సంప్రదిస్తున్నామన్నారు. బీసీ నేతల సూచనలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బీసీల
అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని, బీసీలను కేవలం ఓటు
బ్యాంక్గానే వాడుకున్నారన్నారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే అన్ని
విధాలుగా న్యాయం చేస్తామన్నారు.
వెంటనే బీసీలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర
అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైయస్ఆర్ కడప జిల్లాలోని
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో
బీసీ అధ్యయన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి
ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, నేతలు అమర్నాథ్రెడ్డి, బీసీ
సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..
బీసీలకు మెరుగైన డిక్లరేషన్ కోసం ప్రజా, బీసీ సంఘాలను
సంప్రదిస్తున్నామన్నారు. బీసీ నేతల సూచనలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బీసీల
అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని, బీసీలను కేవలం ఓటు
బ్యాంక్గానే వాడుకున్నారన్నారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే అన్ని
విధాలుగా న్యాయం చేస్తామన్నారు.