మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బాబుకు సిగ్గుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలి
06 Jun 2018 1:23 PM
ఒంగోలు: చంద్రబాబుకు సిగ్గుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని వైయస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి సవాల్ విసిరారు. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నామని, పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండు చేశారు. మా ఎంపీల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.