వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
'బంద్ కు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు'
29 Aug 2015 2:30 PM
హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. బంద్ చేయొద్దని హెచ్చరించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఐదు కోట్ల ప్రజల హక్కు అని అన్నారు. వైసీపీ బంద్ కు మద్దతిచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బంద్ ను భగ్నం చేయాలని చూడడం ప్రభుత్వ అవివేకమని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం యువకులు ఆత్మార్పణ చేసుకోవడం బాధాకరమని ఉమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.