మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రభుత్వ తీరుపై వైయస్సార్సీపీ ఆందోళన
05 Apr 2017 5:46 PM
అనకాపల్లి: ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు పార్టీ పట్టణ అధ్యక్షుడు
మందపాటి జానకీరామరాజు, అనకాపల్లి, కశింకోట మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నందుకు నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అనకాపల్లి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ఈర్యాలీ భీమునిగుమ్మం, రింగ్రోడ్డు జంక్షన్ మీదుగా నాలుగురోడ్ల జంక్షన్కు చేరుకొని మానవహారం నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు హాజరుకావాలని వారు కోరారు.