మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అగ్రి గోల్డ్ కుంభకోణంపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
28 Mar 2016 9:00 AM
హైదరాబాద్) శాసనసభలో సోమవారం నాడు బడ్జెట్ పద్దులపై చర్చ జరిగేందుకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో ప్రజలకు ప్రాధాన్య పూర్వకమైన అంశమైన అగ్రి గోల్డ్ కుంభకోణం మీద వైఎస్సార్సీపీ శాసనసభ పక్షం వాయిదా తీర్మానం కోరుతూ నోటీసు ఇచ్చింది. ఇది కోట్ల రూపాయిల కుంభకోణం మాత్రమే కాదని, లక్షల మంది బాధితులకు సంబంధించిన అంశం అని బాపట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అబిప్రాయ పడ్డారు. ప్రజల తరపున ఈ వాయిదా తీర్మానం కోరుతున్నట్లు ఆయన చెప్పారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు.