21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారుపొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ పవన్ కల్యాణ్!
పుష్కరాల్లో వైఎస్సార్ సీపీ సేవాకార్యక్రమాలు
16 Jul 2015 8:11 PM
రాజమండ్రి ) గోదావరి పుష్కరాల్లో వైఎస్సార్సీపీ తరపున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్
రెడ్డి సేవా ఫౌండేషన్
ఆధ్వర్యంలో సేవా శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఇందులో యాత్రికులకు తాగునీరు, పాలు
అందించే ఏర్పాట్లు జరిగాయి. వీటితో
పాటుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్ని
జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల
నెహ్రూ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించారు.