మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ఆర్సీపీ నేత రక్తదానం
22 Mar 2017 11:43 AM
ప్రకాశం జిల్లా: ప్రాణపాయస్థితిలో ఉన్న గర్భిణీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రక్త దానం చేసి మానవత్వాన్ని చాటుకున్న ఘటన జిల్లాలోని గిద్దలూరులో చోటుచేసుకుంది. ద్దలూరు పట్టణం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సూరె సుజాత అనే గర్భిణీకి అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఐవీ రెడ్డి యువసేన అద్యక్షులు వై.బాలు రక్తదానం చేశారు. ఈయన ఇప్పటివరకు 17వ సారి రక్త దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబేట్టారు. రక్తదానం చేసిన బాలును ఐవీ రెడ్డి, మహిళా కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.