మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పసలపూడిలో మహానేత విగ్రహావిష్కరణ
08 Jul 2018 3:49 PM
తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని మండపేట నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా ఉదయం కేక్కట్ చేసిన వైయస్ జగన్ పసలపూడి వద్ద మహానేత విగ్రహాన్ని వేలాది మంది అభిమానుల మధ్య ఆవిష్కరించారు. మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.