కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మహానేత వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైయస్ జగన్
25 Jul 2018 11:47 AM
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట శివారులోని ప్రసన్న ఆంజనేయ నగర్లో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జననేత వైయస్ జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజా సమస్యలు వింటూ వారికి భవిష్యత్పై భరోసానిస్తూ ముందుకు కదిలారు వైయస్ జగన్. కాగా జననేత వైయస్ జగన్కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతుండడం విశేషం.