వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సుంకులు గారిపల్లెలో వైయస్ఆర్ కుటుంబం
16 Sep 2017 5:41 PM
మైదుకూరు : మండల పరిధిలోని సుంకులు గారిపల్లెలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇంటిటికీ నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేసి వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములై వైయస్ జగన్ననకు తోడుగా నిలవాలని వారి కోరారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు నాగేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాముడు, ఎర్రబల్లి నారాయణ, నాగసుబ్బారెడ్డి, దశరథరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.