కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ముడుమాల పంచాయతీలో వైయస్సార్ కుటుంబం ప్రారంభం
12 Sep 2017 5:43 PM
బ్రహ్మంగారిమఠం: వైయస్సార్ కుటుంబంలో భాగంగా బుధవారం ఉదయం 9గంటలకు కేసాపురంలో ఎమ్మెల్యే ఎస్,రఘురామిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వైయస్ఆర్ సీపి నాయకుడు సి,రామగుర్విరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కావున గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల కు చెందిన వైయస్ఆర్సీపి నాయకులు ,కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలన్నారు.