ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
వరద బాధితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పరామర్శ
27 Jun 2013 2:12 PM
రుషికేష్ (ఉత్తరాఖండ్),
27 జూన్ 2013: ఉత్తరాఖండ్ వరద బాధితులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి, గొల్ల బాబురావు గురువారం పరామర్శించారు. హిమాలయన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగువారిని వారు కలుసుకుని ధైర్యం చెప్పారు. రుషికేష్లోని ఆంధ్ర ఆశ్రమానికి కూడా వారు చేరుకుని అక్కడున్న బాధితులను పరామర్శించారు. భారీ వరదల కారణంగా బాధితులు పడుతున్న అవస్థలను వారు వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్లో వారం రోజులుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.