రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సీజీసీ సభ్యులుగా సర్రాజు..ఉండి సమన్వయకర్తగా నరసింహరాజు
26 Sep 2017 11:22 AM
హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాతపాటి సర్రాజుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సి.జి.సి.) సభ్యులుగా నియమించారు. పెనుమత్స వెంకట లక్ష్మీ నరసింహరాజుని ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది.