రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అరెస్టు
20 Sep 2013 1:10 PM
హైదరాబాద్ 20 సెప్టెంబర్ 2013:
శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సచివాలయం దగ్గర వున్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి... పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఆ తరువాత.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటునుంచి అసెంబ్లీ వైపు పాదయాత్రగా వెళ్దామనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధులను గాంధీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి చంద్రబాబు రాసిన లేఖే కారణమని పార్టీ నేతలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ వారు ఆందోళన కొనసాగిస్తున్నారు.