సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
భీమవరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ మహాధర్నా
10 Aug 2013 4:43 PM
భీమవరం (ప.గో.జిల్లా),
10 ఆగస్టు 2013: రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యంగా ఉంచాలి డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారంనాడు మహా ధర్నా జరిగింది. భీమవరంలోని ప్రకాశం చౌక్లో సమైక్యాంధ్రవాదులు ఈ మహాధర్నానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐదు వేల మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హాజరయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘరామ కృష్ణంరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాతపాటి సర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.