మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ముఖ్యమంత్రిపై ఎన్నికల కమిషనరుకు ఫిర్యాదు
19 Jun 2013 3:13 PM
హైదరాబాద్, 19 జూన్ 2013:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలపై అవకతవకలకు పాల్పడుతన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేటరీ పార్టీ ఆరోపించింది. బుధవారం మధ్యాహ్నం ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. ఆయనతో సమావేశమైన వారిలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, శ్రీనివాసులు, ప్రసన్నకుమార్రెడ్డి ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా సాగేలా చూడాలని వారు కమిషనర్కు విజ్ఞప్తి చేశారు.