చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి
10 Jul 2015 8:26 PM
హైదరాబాద్:
మహిళా తహశీల్దార్పై దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్
ను అరెస్టు చేయాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా అధికారిపై
దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘‘ఒక మహిళా అధికారిని అధికార తెలుగుదేశం పార్టీ
విప్ దూషిస్తూ అవమానపరిచి, దౌర్జన్యానికి పాల్పడిన ఈ ఘటన.. ఇసుక మాఫియాతో సిగ్గు మాలిన
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్న అపవిత్ర బంధమేంటో తేటతెల్లం చేస్తోంది. ఈ చర్యను
అందరూ ఖండించాలి. ఆ ఎమ్మెల్యేను తక్షణం అరెస్ట్
చేయాలి’’ అని జగన్ ట్విటర్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఈ ట్వీట్ కు విశేష స్పందన కనిపించింది.