సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
మక్కా దుర్ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..!
12 Sep 2015 12:44 PM
రియాద్ః మక్కామసీదు దుర్ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ముస్లింలకు పవిత్రస్థలమైన సౌదీలోని మక్కామసీదులో విస్తరణ పనులు సాగుతుండగా...భారీ క్రేన్ పై భాగం కుప్పకూలింది. ఈఘటనలో 87 మంది మృతిచెందారు.184 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు భారతీయులు మరణించగా.. మరో 15 మందివరకు గాయపడినట్లు సమాచారం.
పవిత్రహజ్ యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ఈదుర్ఘటన చోటుచేసుకోవడం తీవ్రవిషాదాన్ని నింపింది.
My heartfelt condolences to families of bereaved in #Mecca Grand Mosque crane crash, praying for speedy recovery of all injured.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2015