రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వైయస్ఆర్ లాగా పట్టుదల ఉన్న వ్యక్తి వైయస్ జగన్
18 Jul 2018 5:29 PM
తూర్పు గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైయస్ జగన్ కూడా పట్టుదల ఉన్న వ్యక్తి అని కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారని చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ నగరంలోని సంత చెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ద్రోహానికి గురికాని వారు ఒక్కరూ ఉండరన్నారు. బాబు మోసాలతో నష్టపోయిన వారికి ధైర్యం చెప్పేందుకు వైయస్ జగన్ పాదయాత్రగా వచ్చారన్నారు. మన వైయస్ రాజశేఖరరెడ్డి ఎంత పట్టుదల ఉన్న వ్యక్తో..వైయస్ జగన్ అంతే కంటే పట్టుదల కలిగిన వ్యక్తి అని చెప్పారు. వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కొండబాబు అన్నయ్య దురాక్రమణలను తిప్పికొడుదామని చెప్పారు. మనందరి కోసం కాకినాడ వచ్చిన వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.