రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బాణాసంచా బాధిత కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ
03 Jan 2017 2:37 PM
బాణాసంచా పేలుడులో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నెల్లూరుకు చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. గత డిసెంబర్ 31న నెల్లూరు శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణాసంచా పేలుడు సంభవించి ఆరుగురు దుర్మరణం చెందారు. కాగా ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. బాణాసంచా పేలుడు ఘటన మొత్తం 17 కుటుంబాల్లో విషాదం నింపింది.