సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
లోకేష్కు కప్పం కడుతూ యరపతినేని దోపిడీ
05 Jun 2018 2:22 PM
గుంటూరు: సహజ వనరులను దోచుకుంటున్న ఘనత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్కు కప్పం కడుతూ నియోజకవర్గంలో అందినంత దండుకుంటున్నాడని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని దోపిడీ గురజాలలో జరుగుతుందన్నారు. ప్రజలకు అందాల్సిన నిధులను వెనకేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారన్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు.