వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారం

వైయస్‌ఆర్‌ జిల్లాః  దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావాలంటే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదాతో పాటు జిల్లాలోని సమస్యలు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పరిష్కారమవుతాయన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని గెలుపించుకోవాలని వైయస్‌ వివేకానంద రెడ్డి పిలుపునిచ్చారు.ప్రజలందరూ జగన్‌మోహన్‌ రెడ్డి అండగా ఉండి వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. 

Back to Top