సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్ నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారం
24 Sep 2018 12:16 PM
వైయస్ఆర్ జిల్లాః దివంగత మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావాలంటే వైయస్ఆర్సీపీ అధికారంలోకి రావాలన్నారు. వైయస్ఆర్ విగ్రహానికి జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రత్యేకహోదాతో పాటు జిల్లాలోని సమస్యలు వైయస్ జగన్ నాయకత్వంలో పరిష్కారమవుతాయన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలుపించుకోవాలని వైయస్ వివేకానంద రెడ్డి పిలుపునిచ్చారు.ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అండగా ఉండి వైయస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.