కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మహానేతకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళి
02 Sep 2018 10:26 AM
హైదరాబాద్: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఊరూవాడ మహానేతను స్మరించుకుంటున్నారు. వైయస్ఆర్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద నివాళులర్పించగా, ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలోని పాదయాత్ర శిబిరంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వైయస్ఆర్శ్రేణులు మహానేత విగ్రహాలకు పాలాభిషేకం చేసి నివాళులర్పిస్తున్నారు. వర్ధంతి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.