వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతు దీక్ష విరమించిన వైఎస్ జగన్
01 Feb 2015 6:12 PM
తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రెండు రోజుల దీక్ష ముగిసింది.
నిమ్మరసం తీసుకొని ఈ సాయంత్రం 4 గంటలకు ఆయన దీక్ష విరమించారు. అనంతరం ఆయన
మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం పెడితే రైతుల రుణాలు
అన్నీ మాఫీ అయ్యాయని గుర్తు చేశారు. ఆ మహానేత చర్యతో తొలి సంతకం పెడితే అదో
శాసనంలాగా అమలవుతుందన్న నమ్మకం ఉండేదన్నారు.