కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
టీడీపీ- బీజేపీ.. ఓ బ్రహ్మాండమైన డ్రామా!
10 Mar 2015 6:51 PM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి ఏపీ అసెంబ్లీలో బ్రహ్మాండమైన డ్రామా ఆడుతున్నాయని అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బయటేమో రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని, సభలో మాత్రం పరస్పరం పొగుడుకుంటూ జగన్ను విమర్శిస్తారని ఆయన అన్నారు. తమ చేతుల్లో ఏమీ లేకున్నా మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఏపీకి సాయం చేయాలని కోరినట్లు ఆయన మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు.