19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
‘రైతు భరోసా యాత్ర’ మూడోరోజు పర్యటన వివరాలు
24 Feb 2015 1:44 PM
అనతపురం: రైతు భరోసా యాత్ర మూడోరోజు పర్యటన వివరాలను జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు. అనంతపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. అనంతపురం నుంచి కూడేరు మండలం అంతరగంగకు చేరుకుంటారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు వన్నూరప్ప(58) కుటుంబాన్ని పరామర్శిస్తారు. వన్నూరప్పతో పాటు అతని భార్య నారాయణమ్మ(50) కూడా ఆత్మహత్య చేసుకుంది. గార్లదిన్నె మండలం మర్తాడుకు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న తాతిరెడ్డి(42) అనే కౌలురైతు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుండి శింగనమల నియోజకవర్గంలోని లోలూరుకు చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న గోవిందరెడ్డి(42) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.