ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
3 రోజుల కడప ప్రజలకు అందుబాటులో వైఎస్ జగన్
07 Feb 2015 3:39 PM
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 11 న వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చేరుకోనున్నారు. 10న రాత్రి హైదరాబాద్ నుంచి రైలులో బయలు దేరి కడప జిల్లా ముద్దనూరు రైల్వే స్టేషన్లో దిగుతారు. అక్కడి నుంచి తన వాహనంలో పులివెందులకు చేరుకుంటారు. 11, 12, 13 తేదీల్లో క డప జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారు. కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోహన్ ఆస్పత్రిని వైఎస్ జగన్ 13న ప్రారంభిస్తారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఓదార్పుయాత్ర కొనసాగిస్తారు. అనంతపురం జిల్లాలోకి 14వ తేదీన ప్రవేశిస్తారు. ఈ జిల్లాలో రెండు రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. 15వ తేదీతో యాత్ర ముగుస్తుంది.