19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
200 కిలోమీటర్ల వద్ద జెండాను ఆవిష్కరించనున్న వైయస్ జగన్
22 Nov 2017 10:25 AM
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ముద్దవరం గ్రామంలో వైయస్ జగన్ వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించనున్నారు. జననేత కోసం గ్రామస్తులు పనులు మానుకొని ఎదురుచూస్తున్నారు. అడుగడుగునా వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.