చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సేవా కార్యక్రమాల్లో వైయస్ జగన్ యువసేన
21 Dec 2016 5:37 PM
తూర్పుగోదావరిః వైయస్ జగన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆడబాల ములాస్వామి నాయుడు ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలంలోని కేసనపల్లి గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు ఉదయం పాలు, పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయుకులు, నియోజకవర్గ జగన్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.