మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
2,3 తేదీల్లో జననేత పర్యటన
01 Sep 2016 11:19 AM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 2,3 తేదీల్లో వైయస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 7వ వర్థంతి సందర్భంగా వైయస్ జగన్ ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ లో కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. 3న కడప కలెక్టరేట్ వద్ద జరిగే రైతు మహాధర్నాలో పాల్గొంటారు.