మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విజేతలకు శుభాకాంక్షలు..!
04 Jul 2015 7:31 PM
ఇటీవల విడుదల అయిన సివిల్ సర్వీసు పరీక్షల్లో అనేక మంది తెలుగువారు మెరుగైన ఫలితాలు సాధించారు. ముఖ్యంగా మంచి ర్యాంకులు సాధించిన వారికి చక్కటి సర్వీసులు దక్కే అవకాశం ఉంది. మెరుగైన ప్రతిభ చూపిన తెలుగువారందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. వీరందరికీ చక్కటి కెరీర్ అవకాశాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది.