కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఈ సారి తిరిగేది ఫ్యానే
06 Dec 2017 5:25 PM
అనంతపురం
: శింగనమల నియోజకవర్గంలో ఈ సారి ఈ సారి తిరిగేది ఫ్యానే అని జొన్నలగడ్డ పద్మావతి ధీమా వ్యక్తం చేశారు. తరిమెల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంతవరకు అంతర్గత రోడ్లు లేవని జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే దళితులకు పక్కా ఇల్లు నిర్మిస్తారని తెలిపారు. తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తరిమెల గ్రామానికి రాగానే టీడీపీ నేతల్లో వణుకు పుట్టిందన్నా..మమ్మల్ని ఆపడానికి పోలీసులను పంపించారని, అప్పుడు పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అండగా నిలిచారని చెప్పారు. ఏమ్మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వినిపిస్తుందా? ఈ శింగనమల నియోజకవర్గం నుంచి మాట ఇస్తున్నాను. ఈ సారి తిరిగేది ఫ్యానే అని స్పష్టం చేశారు.