19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే బైఠాయించిన వైయస్ జగన్
26 Jan 2017 4:13 PM
విశాఖపట్నంః వైయస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో రన్ వై పేనే వైయస్ జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా వైయస్ జగన్ రన్ వేపై బైఠాయించారు. అధినేత వెంట పార్టీ నేతలు వి. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ఇతర నేతలు ఉన్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో క్యాండిల్ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది.