కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
శారదాపీఠాన్ని సందర్శించిన వైఎస్ జగన్
28 Jan 2015 5:03 PM
విశాఖపట్నం: పెందుర్తి నియోజకవర్గం చినముషిడివాడలోని శారదా పీఠాన్ని వైఎస్ జగన్
సాయంత్రం 5 గంటలకు సందర్శించారు. పీఠం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు
ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు . అనంతరం జగన్ నేరుగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలుసుకొని ఆయన ఆశీర్వాదం పొందారు. క్షణం తీరిక లేకుండా సాగిన సుడిగాలి పర్యటనను ముగించుకొని జగన్ సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.