19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
విజయసాయిరెడ్డిని పరామర్శించిన వైయస్ జగన్
11 May 2016 4:58 PM
హైదరాబాద్ః వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆయన సతీమణి భారతి పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయసాయిరెడ్డితో పాటు ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని కూడా ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా నిన్న రోడ్డు ప్రమాదంలో విజయసాయిరెడ్డి, దుర్గాప్రసాద రాజులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో వారికి తీవ్రగాయాలు కాగా అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైయస్ జగన్ తో పాటు పలువురు పార్టీ నేతలు విజయసాయిరెడ్డిని పరామర్శించారు.