విజయసాయిరెడ్డిని పరామర్శించిన వైయస్ జగన్

హైదరాబాద్ః వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయసాయిరెడ్డిని కలుసుకొని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా నిన్న రోడ్డు ప్రమాదంలో విజయసాయిరెడ్డి గాయపడిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు కాగా అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైయస్ జగన్ తో పాటు పలువురు పార్టీ నేతలు విజయసాయిరెడ్డిని పరామర్శించారు.

తాజా వీడియోలు

Back to Top