మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
బాధిత మత్స్యకారులను పరామర్శించిన వైయస్ జగన్
18 Jul 2016 6:37 PM
విశాఖపట్నం: ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన పాల్మన్ పేట మత్స్యకారులను వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఉన్న వైయస్ జగన్.. పాల్మన్ పేటకు వెళ్లి మత్స్యకారులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు తమపై దాడికి పాల్పడిన ఘటన గురించి మత్స్యకారులు వైఎస్ జగన్ కు వివరించారు. టీడీపీలో చేరనందుకే తమపై దాడి చేశారని చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని వైయస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు.