చింతపల్లికి వైఎస్ జగన్

విశాఖఫట్నంః  ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతంలో పర్యటించనున్నారు. గిరిజనులకు అండగా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆదివాసీలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. 


Back to Top