చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జాతీయజెండాను ఆవిష్కరించిన వైయస్ జగన్
15 Aug 2017 9:42 AM
నంద్యాలః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ నంద్యాల పట్టణం బొమ్మలసత్రం సెంటర్ లో జాతీయజెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భందా తెలుగు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మాతాకి జై నినాదాలతో బొమ్మలసత్రం సెంటర్ మార్మోగింది.