మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
దోపిడీ పాలకులారా క్విట్ ఏపీ
09 Aug 2017 1:24 PM
హైదరాబాద్: క్విట్ ఇండియా మూమెంట్పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ట్వీట్ చేశారు. 75 ఏళ్ల క్విట్ ఇండియా ఉద్యమానికి భారతీయుడిగా సెల్యూట్ చేస్తున్నా!
ఆ ఉద్యమం నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా– ‘మోసగాళ్లారా, దోపిడీ పాలకులారా, ప్రజా వంచకులారా క్విట్ ఏపీ’ అని ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని ట్విట్టర్లో పేర్కొన్నారు.