కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే నా సంకల్పం
27 Jun 2018 9:38 AM
తూర్పు గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి (రాజన్న) రాజ్యాన్ని మళ్లీ తెచ్చి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే నా సంకల్పమని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా జననేత తన అనుభవాలను ట్వీట్టర్ ద్వారా పంచుకున్నారు. రాబోయే రోజుల్లో రేపటి ఆశలను చూశానని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి బుధవారం వైయస్ జగన్ తన 200వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వైయస్ జగన్ పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. వేలాది మంది జననేత వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు