ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
వైయస్ జగన్ పర్యటన షెడ్యూల్
25 Jul 2016 8:36 AM
విశాఖపట్నం) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. బంగాళాఖాతం మీదుగా ప్రయాణిస్తున్న విమానం గల్లంతైన సంఘటనలో విశాఖ నగరానికి చెందిన 9మంది గల్లంతయ్యారు. ఈ ఉద్యోగుల ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించి, అండగా ఉండటం జన నేత వైయస్ జగన్ కు అలవాటు.
మధ్యాహ్నం 12.10 కి విశాఖపట్నం చేరుకొంటారు. అక్కడ మొదటగా 104 ఏరియాలో భూపేంద్రసింగ్ ఇంటికి చేరుకొంటారు. బుచ్చిరాజుపాలెంలో ఎన్. చిన్నారావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పలకరిస్తారు. తర్వాత గోపాలపట్నం లో పి. నాగేంద్రరావు ఇంటికి వెళతారు. అనంతరం వేపగుంట లో జి శ్రీనివాసరావు కుటుంబాన్ని, అప్పన్నపాలెంలో బీ సాంబమూర్తి కుటుంబాన్ని, మాధవధార లో ఆర్వీ ప్రసాద్ రావు కుటుంబసభ్యుల్ని పలకరిస్తారు. ఆయా బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతారు.
అనంతరం రాత్రి నేరుగా హైదరాబాద్ కు బయలుదేరతారు.