కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
గోదావరి జిల్లాల్లో వైయస్ జగన్ పర్యటన
28 Jun 2017 11:10 AM
పశ్చిమగోదావరిః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఈనెల 30న గరగపర్రులో పర్యటించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదం కారణంగా కొందరు దళితులు సాంఘీక బహిష్కరణకు గురైన నేపథ్యంలో వైయస్ జగన్ అక్కడ పర్యటించి పరామర్శించనున్నారు. అదే సమయంలో ఈనెల 1న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మణ్యంలో విషజ్వరాలు ప్రబలి చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.