ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
త్వరలో ఏజెన్సీలో వైయస్ జగన్ పర్యటన
27 Jun 2017 3:21 PM
తూర్పుగోదావరిః ఏజెన్సీలో గిరిజనుల మరణాలకు ప్రభుత్వమే కారణమని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. తక్షణమే ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మృతి చెందిన గిరిజనుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. త్వరలో ఏజెన్సీలో వైయస్ జగన్ పర్యటిస్తారని కన్నబాబు తెలిపారు.